
'ఏక్ నిరంజన్' చిత్రం తర్వాత వైష్ణో అకాడమీ బ్యానర్ పై పూరీ జగన్నాథ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రాన్ని ఇటీవలే అనౌన్స్ చేశారు. ఇందులో గోపీచంద్ హీరో. దీనికి పూరీ స్టయిల్ లో 'గోలిమార్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో గోపీచంద్ కు జోడిగా నటించేందుకు హన్సిక అగ్రిమెంట్ చేసిందని తెలుస్తోంది. 'సీతారాముల కల్యాణం' షూటింగ్ పూర్తయిన వెంటనే కొత్త చిత్రంలోకి హన్సిక అడుగుపెడుతుంది. డిసెంబర్ లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి 2010 సమ్మర్ కానుకగా విడుదల చేయాలని పూరీ జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నారు
No comments:
Post a Comment